Politics

మళ్లీ మేమే

modi announces nda will win in 300 plus seats across india in 2019 elections

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భాజపా కూటమి 300కుపైగా స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పారు. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ ఖర్గోన్లో నిర్వహించిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.మరోసారి తానే ప్రధాని అవుతానని ధీమాగా చెప్పారు నరేంద్ర మోదీ. వరుసగా రెండోసారి స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకుని ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని వ్యాఖ్యానించారు.