Politics

ప్రజలే రాజులన్న యువరాజు

Rahul gandhi statements to media saying people are true rulers

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ :

నేను ప్రచారంలో చెప్పాను.. ప్రజలే రాజులు

– ప్రజలు వారి నిర్ణయాన్ని తెలిపారు

– కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా పోరాటం చేశారు.. వారికి ధన్యవాదాలు

– బీజేపీ, కాంగ్రెస్ కు వేరు వేరు సిద్ధంతాలు ఉన్నాయి

– ఈ ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీ విజయం సాధించారు.. వారికి శుభాకాంక్షలు

– ప్రజలు నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకున్నారు… ఆ నిర్ణయాన్ని దేశ పౌరుడిగా నేను గౌరవిస్తున్నాను

– మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది

– కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన, ఓడిన అభ్యర్థులు భయపడకండి

– మరోసారి పోరాటం చేసి మనం విజయం సాధించుకుందాం

– అమేథీలో నాపై స్మృతి ఇరానీ గెలిచింది.. ఆమెకు శుభాకాంక్షలు

– అమేథి ఓటర్ల నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను..