Politics

జగన్‌కు యార్లగడ్డ విజ్ఞప్తి

Yarlagadda Lakshmiprasad Requests YS Jagan To Rejuvenate Telugu In Andhra Pradesh-జగన్‌కు యార్లగడ్డ విజ్ఞప్తి


ముఖ్యమంత్రిని కలిసిన యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్. రాష్ట్రంలో తెలుగు భాషను పాలనా భాషగా అమలు చేయాలి. 1 తరగతి నుంచి ఇంటర్ వరకూ తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్ గా బోధించే ఏర్పాటు చేయాలి. గత ముఖ్యమంత్రి తెలుగు భాషను నిర్వీర్యం చేశారు. అమరావతి శంకుస్థాపన శిలాఫలకంలో కూడా ఇంగ్లీష్ అక్షరాలు ఉండటం సిగ్గుచేటు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ చాలా బాగా స్పందించారు అని లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు.
Yarlagadda Lakshmiprasad Requests YS Jagan To Rejuvenate Telugu In Andhra Pradesh-జగన్‌కు యార్లగడ్డ విజ్ఞప్తి