Devotional

తిరుమలలో విపరీతమైన రద్దీ

Compartments In Tirumala Are Filled With Devotees

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి.

వైకుంఠం వెలుపల సైతం కిలోమీటరు మేరు భక్తులు వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 24 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.

స్వామివారిని నిన్న 90,401 మంది భక్తులు దర్శించుకున్నారు.