అమెరికాలోని అయోవా రాష్ట్ర డెమోయిన్స్ నగరంలో శనివారం సాయంత్రం అనుమాన్స్పద రీతిలో విగతజీవులుగా పడి ఉన్న సుంకర చంద్రశేఖర్, అతని సతీమణి లావణ్య, 15,10 ఏళ్ల ఇరువురు కుమారుల హత్య/మృతికి గల కారణాలపై నేడు పోలీసులు మరిన్ని వివరాలు విడుదల చేయనున్నట్ళు విశ్వసనీయ వర్గాల సమాచారం. నేడు పోస్ట్మార్టం అనంతరం వీరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని, వీరి అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సుంకర కుటుంబ మరణాల రహస్యాన్ని వెల్లడించనున్న పోలీసులు
Related tags :