Politics

కిషన్‌రెడ్డికి మొర పెట్టుకున్న గుంటూరు తెదేపా నేతలు

Guntur TDP Leaders Meet Kishan Reddy

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన పల్నాడు ప్రాంత ప్రజలు, వైసిపి దాడులుల భాదితులు

టీడీపి నేత చిట్టిబాబు ఆధ్వర్యంలో కిషన్ రెడ్డిని కలిసిన వైసీపీ బాధితులు

వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులతో గ్రామాల్లో వుండలేక పోతున్నామని కిషన్ రెడ్డికి చెప్పిన బాధితులు

టీడీపి పెట్టిన భరోసా కేంద్రంలో తలదాచుకున్నారు అని చెప్పిన బాధితులు.