DailyDose

నేటి గరం గరం తాజావార్తలు-09/09

Telugu Top Breaking News Today - Sep 09 2019

* తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. బడ్జెట్ తీర్మానం ప్రవేశపెట్టిన KCR.
* అనంతపురం జిల్లా హిందూపురంలో వినాయకుడి ఊరేగింపులో బాణాసంచా తగిలి నిప్పు అంటుకున్న విగ్రహం
* చంద్రబాబుకు పవన్ బినామీ: మంత్రి బొత్సా
* పాకిస్థాన్ అదుపులో ఉన్న ప్రముఖ ఉగ్రవాది మసూద్ అజాద్‌ను విడూదల చేశారు. భారత్‌లో ఉగ్రగదాడులు కోసమే ఆజాద్‌ను విడుదల చేసినట్లు సమాచారం.
* నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు పతనమయ్యాయి.
* ఇక నుండి బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా ఛార్జీలు వసూలు చేస్తారంట
* చంద్రయాన్-3ను 2024లో ప్రయోగించడానికి సిద్ధమవుత్తున ఇస్రో శాస్త్రవేత్తలు
* కృష్ణా-గోదావరి వరదలు పరవళ్లు తొక్కుతున్నాయి
* ఇకనుండి అవార్డులు వచ్చే సినిమాల్లోనే నటిస్తానంటున్న రకూల్‌ప్రీత్‌సింగ్
* ₹2కోట్ల నుండి ₹30లక్షలకు పడిపోయిన హీరోయిన్ కాజల్ పారితోషికం
* సోయా పదార్ధాలు, పుచ్చకాయలు ఎక్కువగా వాడితే హైబీపీ తగ్గుతుంది
* కోడికత్తి వెనుక మహాకుట్ర ఉంది. CBI విచారణ జరపాలని లోకేశ్ డిమాండ్.
* మూడు పూటలా ఇసుక్క తిన్నవాళ్లకు బియ్యం నాణ్యత అలానే కనిపిస్తుంది-విజయసాయిరెడ్డి
* జమ్ము-కాశ్మీరులో మళ్లీ హింస చెలరేగడంతో కర్ఫ్యూ విధించారు
* అనంతపురంలో ఓ చిన్నారి పాలు కాగే గిన్నెపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు