WorldWonders

ఆంధ్రప్రదేశ్ బదులు మధ్యప్రదేశ్ అని ప్రమాణస్వీకారం

AP High Court Chief Justice Uses Madhya Pradesh In His Oath Taking Ceremony

ప్రతి ఆంధ్రుడు సిగ్గుతో తల దించుకునే సంఘటన…

మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎంత అందంగా పని చేస్తుంది అనే దానికి, ఇది ఒక ఉదాహరణ..

యధా రాజా తధా అధికారులు అన్న చందాన, ప్రభుత్వాధినేత నిద్ర పోతుంటే, అధికారులు మాత్రం ఎందుకు సరిగ్గా పని చేస్తారు ?

ఎంతో ప్రతిష్టాత్మికంగా జరగాల్సిన, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకర మహోత్సవంలో, ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిపారు మన అధికారులు.

ప్రమాణస్వీకార పత్రంలో ఆంధ్రప్రదేశ్ బదులుగా మధ్యప్రదేశ్ అని రాసి ఇచ్చి, అదే హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ చేత చదివించారు.

దీంతో మళ్ళీ ఆయన ప్రమాణస్వీకారం చెయ్యల్సి వచ్చింది.

పక్కనే ముఖ్యమంత్రి జగన్ కూడా ఉండటం గమనార్హం.

ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం. మన రాష్ట్రం పేరు కూడా, ఈ అధికారులుకు తెలియనంత సోయలో ఉన్నారు.