Politics

నిప్పూ ఉప్పూ ఒకేరోజు నెల్లూరులో బస

YS Jagan And Chandrababu In Nellore On Same Day

రెండు పార్టీల అధినేతలు ఇద్దరూ… ఒకే రోజు ఒకే ఊర్లో … అదీ నిప్పు ఉప్పు లాంటి… ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేతలైతే…

ఈ నెల 15న రైతు భరోసా ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పట్టణానికి రానున్నారు… అదే రోజు జిల్లా సమీక్ష ల్లో భాగంగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కూడా నెల్లూరు వచ్చి రెండు రోజులు బసచేయనున్నారు…

అధికార, ప్రతిపక్షాలు తమ నాయకుల స్వాగత ఏర్పాట్లలో పోటాపోటీ గా ఉండటంతో… పోలీసులు తలలు పట్టుకొంటున్నారు.