Agriculture

రైతుభరోసాకు 5వేల కోట్లు విడుదల చేస్తూ జీవో

YSRCP Government Issues GO To Release 5000Crores For Rythu Bharosa

ప్రతిష్టాత్మకమైన వైయస్సార్ రైతు భరోసా పథకం

రూ 5,510 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి.. ప్రతిష్టాత్మకమైన రైతు భరోసా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ 5,510 కోట్లను విడుదల చేసింది.

అర్హత కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లకు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జీవో ఇవాళ జారీ అయ్యింది.