కాంగ్రెస్, భాజపా, తెలంగాణా జనసమితి, తెదేపా, జనసేన, వైకాపాలతో కూడిన లండన్ ఐక్య వేదిక అఖిలపక్షం తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతును తెలిపింది. ఈ కార్యక్రమంలో కోదండరాం, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి, డీకె అరుణ, అశ్వత్థామరెడ్డిల వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. ప్రవాసులు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపడం పట్ల వీరంతా హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో గంప వేణుగోపాల్, గంగసాని ప్రవీణ్ రెడ్డి,శ్రీధర్ నీలా, శ్రీనివాస్ దేవులపల్లి,నర్సింహా రెడ్డి తిరుపరి,మేరీ, జవహార్ రెడ్డి, జయంత్ వద్దిరాజు, పసునూరి కిరణ్ ,ప్రవీణ్ బిట్ల, రంగు వెంకటేశ్వర్లు, స్వామి ఆకుల,రాజు గౌడ్, కోటి,చైతన్య, అయ్యప్ప , హనీఫ్, అబ్దుల్,శివారెడ్డి, గణేష్ రెడ్డి,ఓరుగంటి కమలాకర్రావు, శ్రవణ్ గౌడ్,విశ్వనాధ్ కొక్కొండ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణా RTC కార్మికులకు లండన్ అఖిలపక్షం మద్దతు
Related tags :