WorldWonders

హవాలా కుంభకోణంలో ఏపీ ముఖ్యుడికి ₹150కోట్లు

Andhra Guys Role In Hawala-150Crore Deal Settled-Income tax releases note.

ఆదాయపు పన్ను శాఖ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ఏపీలో కలకలానికి కారణం అవుతుంది. ఐటీ శాఖ సైతం ఒక ప్రముఖ వ్యక్తీ అంటూ చేసిన ఆ ప్రకటనలోని వ్యక్తీ ఎవరనేడీ ఇప్పుడు వ్యాపార రాజకీయ ప్రముఖుల్లో హాట్ టాపిక్ గా మారింది. బోగస్ బిల్లులు హవాలా లావాదేవీలు నిర్వహించే కొందరిపై ఈనెల మొదటి వారంలో దాడులు నిర్వహించాం. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్ కాంట్రాక్టుల బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్ ను చేధిచాం. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులను ఎంట్రీ ఆపరేటర్లు లబీయిస్తులు హవాల డీలర్ల ద్వారా దారి మళ్ళించారంటూ ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. అందులోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికీ రూ.150 కోట్లకు పైగా నగదు అందినట్లు సాక్ష్యాదారాలు లభించాయంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరా ముఖ్యుడు ఐటీ శాఖ చెప్పినట్లుగా ఆ ముఖ్యుడేవరో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..

**42 ప్రాంతాల్లో ఐటీ సోదాల్లో..
ఈనెల మొదటివారం హైదరబాద్, ముంబై, డిల్లి, ఈరోడ్, పూణే ఆగ్రా గోవాలలోని 42 ప్రాంతాల్లో ఐటీ అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు. ఆ దాడులకు సంబందించిన సమాచారం గురించి తాజాగా ఆదాయపు శాఖ కమీషనర్ ఒక ప్రకటన విడుదల చేసారు. అందులో బోగస్ బిల్లులు హవాలా లావాదేవీలు నిర్వహించే కొందరిపై ఈనెల మొదటి వారంలో దాడులు నిర్వహించామని చెప్పుకొచ్చారు. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్ కాంట్రాక్టులు బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్ ను చేదిన్చాలంటూ తేల్చారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులను ఎంట్రీ ఆపరేటర్లు, లాబీయిస్తులు హవాలా దేలర్ల ద్వారా దారి మళ్ళించాలంటూ పేర్కొన్నారు. అయితే అందులోనే మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే ఏపీలో కలకలానికి కారణం అవుతోంది.

*ఎపీకి చెందిన వ్యక్తీకి రూ. 150 కోట్లు
‘‘మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులను తప్పుడు మార్గాల్లో దారి మళ్లించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లకుపైగా నగదు అందినట్లు సాక్ష్యాధారాలు లభించాయి’’ అని ఆదాయ పన్ను శాఖ పెద్ద బాంబు పేల్చింది. ‘ఎవరా ముఖ్య వ్యక్తి’ అనే విషయాన్ని మాత్రం బయటపెట్టకుండా ఉత్కంఠను రేకెత్తించింది. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, ఈరోడ్‌, పుణె, ఆగ్రా, గోవాలలోని 42 ప్రాంతాల్లో ఐటీ అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు. దీనిపై ఆ శాఖ కమిషనర్‌ (మీడియా, టెక్నికల్‌ పాలసీ) సురభి అహ్లూవాలియా సోమవారం క్లుప్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘బోగస్‌ బిల్లులు, హవాలా లావాదేవీలు నిర్వహించే కొందరిపై ఈనెల మొదటి వారంలో దాడులు నిర్వహించాం. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్‌ కాంట్రాక్టులు/బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాం. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులను ఎంట్రీ ఆపరేటర్లు, లాబీయిస్టులు, హవాలా డీలర్ల ద్వారా దారి మళ్లించారు. ఇలాంటి కంపెనీలు ఎక్కువగా ఢిల్లీ, ముంబైలకు చెందినవే. ఇందులో ఒక కంపెనీపై ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఐటీ సోదాలు జరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో చేపట్టిన ప్రధాన మౌలిక సదుపాయాలు, ఈడబ్ల్యూఎస్‌ ప్రాజెక్టుల్లో బోగస్‌ బిల్లింగ్‌ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లకుపైగా నగదు చెల్లింపులు జరిగినట్లు మా సోదాల్లో ఆధారాలు లభించాయి’’ అని ఐటీ శాఖ తన ప్రకటనలో తెలిపింది. అంతేకాదు… బడా కార్పొరేట్లు, హవాలా ఆపరేటర్ల మధ్య కొనసాగుతున్న అక్రమ లావాదేవీల సంబంధంపై బలమైన ఆధారాలు లభించాయని తెలిపింది. బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా ఏకంగా రూ.3300 కోట్ల మేరకు నగదును పోగేయడం నుంచి పంపిణీ చేయడం వరకు ‘సరఫరా విధానం’ (చెయిన్‌ ఆఫ్‌ డెలివరీ) మొత్తం ఆధారాలతో బయటికి లాగగలిగామని ఐటీ శాఖ తెలిపింది. తమ సోదాల్లో రూ.4.19 కోట్ల నగదు, 3.2 కోట్లకు పైగా విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.

**ఆధారాలు లభించాయనే ప్రకటన వెనుక
ఆదారాలు లభించాయనే ప్రకటన వెనుక ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేసిన కంపెనీలు ఎక్కువగా డిల్లి, ముంబాయికి చెందినవె. ఇందులో ఒక కంపెనీ పై ఈ ఏడాది ఏప్రిల్ లో ఐటీ సోదాలు జరిగాయి దక్షినాది రాష్ట్రాల్లో చేపట్టిన ప్రధాన మౌలిక సదుపాయాలు, ఈడబ్ల్యుఎస్ ప్రాజెక్టుల్లో బోగస్ బిల్లిండ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికీ రూ. 150 కోట్లకు పైగా నగదు చెల్లింపులు జరిగినట్లు మా సోదాల్లో ఆధారాలు లభింకాయంటూ ఐటీ శాఖతమ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆ ప్రముఖుడికి బడా కార్పొరేట్లు హవాల ఆపరేటర్లు మధ్య కొనసాగుతున్న అక్రమ లావాదేవీలు సంబంధం పై బలమైన ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది.

*బోగస్ కాంట్రాక్టులు.. రూ.3,300 కోట్ల నగదు
ఈ దాడుల్లో బోగస్ కాంట్రాక్టుల ద్వారా ఏకంగా రూ.3300 కోట్ల మేరకు నగదును పోగేయడం నుంచి పంపిణీ చేయడం వరకు అన్ని అమశాలను మొత్తం ఆధారాలతో బయటికి లగగలిగామనే ఐటీ శాఖ తెలిపింది. తమ సోదాల్లో రూ.4.19 కోటల నగదు, 3.2కోట్లకు పైగా విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తమ సోదాల్లో రూ. 4.19 కోట్ల నగదు, 3.25 కోట్లకు పైగా విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్తం చేసింది. అయితే ఆ ప్రముఖుడు రాజకీయంగా సంబంధాలు ఎవరితో నడిపారు. ఇదేనా వ్యక్తా అనే చర్చ సాగుతోంది. అయితే ఆదాయపు పన్ను శాఖ పరోక్షంగా ఇచ్చిన సంకేతాలతో అయన ఎవరనే దానిపైన పొలిటికల్ సర్కిల్స్ ఎవరి అంచనాలలో వారు ఉన్నారు.