NRI-NRT

మినియాపోలిస్‌లో అమరావతి కోసం ఆందోళన

Minneapolis Telugu NRIs Fight For Amaravathi-మినియాపోలిస్‌లో అమరావతి కోసం ఆందోళన

అమరావతిలో రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా అమెరికాలోని మినియాపోలిస్ ప్రవాసుల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుతూ వారు నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట్ జువ్వ, నగేష్ పాలడుగు, శైలజ బొల్లినేని, ప్రమీల జువ్వ, వెంకన్న చెరుకూరి, రామ్ వంకిన, సాయి బొల్లినేని, శరత్ వెల్లంకి, సాయి వినోద్ నాయకత్వం నిర్వహించారు.