Politics

నేను కనుసైగ చేసుంటే…

Balakrishna Speaks On Protests In Hindupur

ఒకరాష్ట్రానికి ఒకరజదని అన్నది తమ పార్టీ నినాదం నాయి ప్రముఖ నటుడు , హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు గురువారం నాడు ఎదురైనా నిరసన పై ఆయన స్పందించారు. మౌనంగా ఉండడాన్ని తేలికగా తీసుకోవద్దని తానూ కనుసైగ చేసి ఉంటె పరిస్థితి ఏమి ఉండేదని ఆయన నిరసనకారులను ఉద్దేశించి హెచ్చరించారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని ఆయన విమర్సించారు. కక్షపూరిటంగా రాజకీయాలు సరికాదని అన్నారు మండలి చైర్మన్ పై మంత్రుల భాష సరికాదని ఆయన అన్నారు. తండ్రి మండలి తెస్తే కుమారుడు దానిని తీసివేయాలని అంటున్నారని ఆయన అన్నారు.