ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రవాసులను ప్రోత్సహించే నిమిత్తం ఉత్తర అమెరికాలో ఆ కార్యక్రమ సమన్వయకర్తగా డెట్రాయిట్కు చెందిన ప్రవాసాంధ్రుడు లింగాల హరిప్రసాద్రెడ్డిని నియమిస్తూ జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. రాయలసీమలోని అనంతపురానికి చెందిన హరిప్రసాద్ అమెరికా ఎన్నారై వైకాపా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం ఆటా ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.
డెట్రాయిట్ ప్రవాసుడికి కీలక పదవి
Related tags :