విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుంది
75 శాతం సీట్లు గెలవబోతున్నాం
ఎంత మంది మంత్రులతో రాజీనామా చెపిస్తాడో చూస్తాం
సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారు
జగన్ స్వార్థం కోసం మూడు రాజధానులు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు
కృష్ణా గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నాడు
సీపీఐ టీడీపీ కలిసి పోటీ చేస్తుంది
కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నాం
కేసులకు భయపడి..జగన్ బీజేపీ కి అమ్ముడు పోయాడు
22 మంది ఎంపీలతో caa కి అనుకూలంగా ఓటు వేయించాడు
కేంద్రం మెడలు వంచుతా అని..కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నాడు
రాష్ట్రాన్ని బీజేపీ కి తాకట్టు పెట్టారు
ప్రతి ఒక్కరు జగన్ కి బుద్ధి చెప్పండి…స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ లు టీడీపీ గెలుస్తుంది
నిజంగా ప్రజలు నీ పక్షాన ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి
ఓటమి భయంతో జగన్ అభ్యర్థులపై కేసులు పెట్టిస్తున్నారు