ప్రవాస భారతీయులపై రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కేసు నమోదు చేసిన మైలవరం పోలీసులు…..
హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఇద్దరు ఎన్నారై ల పై కేసు నమోదు…..
1). కొనసాని సాగర్ అలియాస్ ఐలూరి రాజశేఖర్ రెడ్డి 14/3/2020 వ తేదీన అమెరికా నుండి ఇంటికి వచ్చాడు…..
అతనిని హౌస్ అరెస్ట్ లో ఉంచి సర్వైలెన్స్ పెట్టారు…..
26/3/2020 వ తేదీన ఉదయం 10:30 నుండి 10:45 మధ్య చెక్ చేయగా ఇంట్లో లేడు అని గ్రామ సంరక్షణ కార్యదర్శి రిపోర్ట్ ఇవ్వగా మైలవరం ఎస్ఐ కేసు నమోదు చేశారు…..
2). లక్కిరెడ్డి విశ్వనాథ రెడ్డి 14/3/2020 వ తేదీన అమెరికా నుండి ఇంటికి వచ్చాడు…..
అతనిని కూడా హౌస్ అరెస్ట్ లో ఉంచి సర్వైలెన్స్ పెట్టారు…..
26 వ తేదీన ఉదయం 10:05 నుండి 10.30 మధ్య చెక్ చేయగా ఇంట్లో లేడు అని గ్రామ సంరక్షణ కార్యదర్శి రిపోర్ట్ ఇవ్వగా మైలవరం ఎస్ఐ ఈశ్వరరావు కేస్ నమోదు చేశారు…..
వీరిద్దరి పై క్వారెంటైన్ యాక్ట్ ఐపీసీ సెక్షన్188 ప్రకారం కేసు నమోదు…..