NRI-NRT

ఇద్దరు అమెరికా ప్రవాసాంధ్రులను అరెస్ట్ చేసిన మైలవరం పోలీసులు

Two Telugu NRIs From USA Arrested By Mylavaram Police

ప్రవాస భారతీయులపై రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కేసు నమోదు చేసిన మైలవరం పోలీసులు…..

హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఇద్దరు ఎన్నారై ల పై కేసు నమోదు…..

1). కొనసాని సాగర్ అలియాస్ ఐలూరి రాజశేఖర్ రెడ్డి 14/3/2020 వ తేదీన అమెరికా నుండి ఇంటికి వచ్చాడు…..

అతనిని హౌస్ అరెస్ట్ లో ఉంచి సర్వైలెన్స్ పెట్టారు…..

26/3/2020 వ తేదీన ఉదయం 10:30 నుండి 10:45 మధ్య చెక్ చేయగా ఇంట్లో లేడు అని గ్రామ సంరక్షణ కార్యదర్శి రిపోర్ట్ ఇవ్వగా మైలవరం ఎస్ఐ కేసు నమోదు చేశారు…..

2). లక్కిరెడ్డి విశ్వనాథ రెడ్డి 14/3/2020 వ తేదీన అమెరికా నుండి ఇంటికి వచ్చాడు…..

అతనిని కూడా హౌస్ అరెస్ట్ లో ఉంచి సర్వైలెన్స్ పెట్టారు…..

26 వ తేదీన ఉదయం 10:05 నుండి 10.30 మధ్య చెక్ చేయగా ఇంట్లో లేడు అని గ్రామ సంరక్షణ కార్యదర్శి రిపోర్ట్ ఇవ్వగా మైలవరం ఎస్ఐ ఈశ్వరరావు కేస్ నమోదు చేశారు…..

వీరిద్దరి పై క్వారెంటైన్ యాక్ట్ ఐపీసీ సెక్షన్188 ప్రకారం కేసు నమోదు…..