Politics

ఆహారంపై చంద్రబాబు ఆవేదన

Chandrababu Tweets On Food Supplied By YSRCP

నాసిరకం ఆహారంపై శ్రీకాకుళం నుంచి వచ్చిన వలసదారులు ఆందోళన సంఘటనపై తెదేపా నేత చంద్రబాబు స్పందించారు.

క్వారంటైన్​లో ఉన్నవారికి నాణ్యమైన ఆహారం అందించటం ప్రభుత్వ కనీస బాధ్యత అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏపీలో మాత్రమే జరుగుతున్న అనేక ఘటనల్లో ఇదీ ఒక ఉదాహరణ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.