Politics

ఇప్పుడు ఆయన జూమ్‌నాయుడు అయిపోయాడు

Laxmi Parvathi Demands Chandrababu Must Quit Politics

తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి కామెంట్స్

జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు..

రేపటి జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి ఏడాది అవుతుంది..

సీఎం జగన్ ఇచ్చిన హామీలను ఏడాదిలోనే 90 శాతం అమలు చేశారు..

అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ తండ్రిలా సేవ చేస్తున్నాడు..

ఆంధ్రప్రదేశ్ కు మంచి నాయకుడు దొరికాడని ప్రజలు సంతోషంగా ఉన్నారు..

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్మోహన్ రెడ్డిని గొప్ప నాయకుడని పొగుడుతున్నారు..

పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు..

రాష్ట్రనికి చంద్రబాబు సేవలు అవసరం లేదు.

చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు..

చంద్రబాబు, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి 25 ఏళ్ళు గడిచాయి..

చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు..

చంద్రబాబుకు వయసు పెరిగిన బుద్ది పెరగలేదు..

చంద్రబాబు తన పాలన కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదు..

చంద్రబాబు జూమ్ నాయుడు గా మారిపోయాడు..

చంద్రబాబు రాజకీయానికి రంగనాయకమ్మ, డాక్టర్ సుధాకర్ బలయ్యారు…?

డాక్టర్ సుధాకర్ టీడీపీ సానుభూతి పరుడు.

టీడీపీ ఎమ్మెల్యే సీటు కోసం డాక్టర్ సుధాకర్ ప్రయత్నం చేశాడు

ఎమ్మెల్యే సీటు కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు..

రంగనాయకమ్మ టీడీపీ సానుభూతి పరురాలు..

టీడీపీకి అనుకూలంగా రంగనాయకమ్మ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు..

బాబు నువ్వే మళ్ళీ రావాలని పోస్టింగ్ లు పెట్టింది..

టీడీపీ సానుభూతి పరురాలని పట్టుకొని ఎల్లో మీడియా సామాజిక కార్యకర్తని చేశారు..

66 ఏళ్లు మహిళపై కేసు పెట్టారంటున్నారు

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టారా

60 ఏళ్ల మహిళ నైనా తనపై టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారు..

ఎన్టీఆర్ భార్యగా నన్ను ఘోరంగా అవమానించారు..

కోటి అనే వ్యక్తికి 25 లక్షలు ఇచ్చి టీవీ 5 చానెల్ లో తనపై డిబేట్ పెట్టారు

అప్పుడు ఈ మహిళ సంఘాల నేతలు ఏమయ్యారు..

అప్పుడు ఎందుకు నోరు మెడపలేదు

టీడీపీ నేతలు కుక్కలులాగా మొరుగుతున్నారు..

70 ఏళ్ల వయసులో చంద్రబాబు రాజకీయాలు మానుకొని రామా కృష్ణా అంటూ రామాయణం, భారతం చదువుకోవాలి..