కరోనా వైరస్ సోకడం పాపం, నేరం కాదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇది ఎవరికైనా వ్యాపిస్తుందని చెప్పారు. శనివారం ఆయన కరోనా వ్యాప్తి కట్టడిపై అధికారులతో సమీక్షించారు. కొవిడ్ పట్ల ప్రజల్లో భయాందోళన తొలగించాలన్నారు. పరీక్షలకు స్వచ్ఛందంగా జనం ముందుకు రావాలన్నారు. కనీస జాగ్రత్తలు, వైద్య సాయంతో ఈ మహమ్మారి నుంచి కోలుకోవడం సులభమేనన్నారు.
మీకు కరోనా వస్తే నేరం కాదు
Related tags :