Politics

నాకు షాక్ కొట్టింది

Chandrababu Speaks Of His Experience Over Jagan's Act

విజయనగరంలో చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని జగన్ ప్రభుత్వం పడగొట్టడం షాక్​కు గురిచేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతానికి అశోక్ గజపతి రాజు కుటుంబం చేసిన కృషిని చెరిపేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రల్లో ఇదొకటని ఆయన మండిపడ్డారు.

ఇలాంటి రాజకీయాలు చరిత్రలో ఎప్పుడూ పైచేయి సాధించలేదన్నారు.

లాంతర్ స్తంభం కూల్చివేత వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.