Devotional

వచ్చే సోమవారం నుండి ఛార్‌ధాం యాత్ర

Char Dham Yatra To begin from june 8th - more details

జూన్ 8 నుంచి ప్రారంభంకానున్న చార్‌ధామ్‌ యాత్ర

వెల్లడించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

హిమాలయాల్లో కొలువైన నాలుగు పవిత్ర క్షేత్రాల యాత్ర చార్‌ధామ్‌ యాత్ర

బదిరీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను నెలన్నర కిందటే తెరిచినప్పటికీ లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన భక్తుల సందర్శన

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తుల సందర్శనకు అవకాశం

దశల వారిగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి.. ఆయా రాష్ర్టాలకు చెందిన భక్తులను అనుమతించడం, బస్సులను నడిపే అంశాన్ని పరిశీలించనున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం