Agriculture

గుంటూరు మిర్చి యార్డుని కబళించిన కరోనా

గుంటూరు మిర్చి యార్డుని కబళించిన కరోనా-75 Corona Positive Cases In Guntur Mirchi Yard

గుంటూరు మిర్చియార్డుని తాకిన కరొన.

ది.24.6.20 న ఈ రోజు ఉదయం గుంటూరు మిర్చి యార్డు నందు వ్యాపారాలా టైమ్ నందు వ్యాపారాలు లేక కోనుగోలు దారులు రాక ఉదయం 7గ॥లకే బోసిపోయున గుంటూరు మిర్చి యార్డు.

గత నాలుగు నాలుగు రోజుల్లో యార్డు నందు గల సుమారుగా 75 మంది వ్యాపారులకు కరొనా సోకింది.

దీంతో వ్యాపారులు యార్డులోకి రావడానికి భయపడుతున్నారు