Devotional

తిరుమలలో సాక్షాత్కర వైభవం

తిరుమలలో సాక్షాత్కర వైభవం

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సాక్షాత్కార వైభవం నిర్వహించనున్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవం నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రం సందర్భంగా గురువారం నుంచి ఆదివారం వరకు(జూన్ 25 నుంచి 28 తేదీ వరకు) శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.