Devotional

భక్తుల దర్శన కోటా పెంచిన తితిదే

TTD Increases Daily Devotees Darshan Quota During COVID19

తిరుమల శ్రీవారి ఆలయంలో రోజు వారి దర్శనం కోటాను పెంచిన టిటిడి

నేటి నుండి శ్రీవారిని దర్శించుకోనున్న 12 వేల మంది భక్తులు

ఆన్లైన్ ద్వారా విక్రయించే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా పెంపు

ప్రతిరోజు అదనంగా మూడు వేల టికెట్లను జారీ చేస్తున్న టీటీడీ