Agriculture

మరో రెండు వారాలు మూతబడిన గుంటురు యార్డు

మరో రెండు వారాలు మూతబడిన గుంటురు యార్డు

కరోనా వ్యాప్తి కారణంగా గుంటూరు మిర్చి యార్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఐదు వరకు మిర్చి యార్డ్‌ కార్యకలాపాలను నిలిపేయనున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగానే మిర్చి యార్డ్‌ను మూసేయాలని నిర్ణయించారు. తిరిగి వచ్చే నెల ఆరున మిర్చి యార్డ్‌ ప్రారంభిస్తామని యార్డ్‌ ఛైర్మన్‌ ఏసురత్నం తెలిపారు.