జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(జేఈఈ) మెయిన్స్, అదేవిధంగా నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్ పరీక్ష సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా పడగా, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా పడింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థుల భద్రత, విద్య రెండూ ముఖ్యమేనని హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ పేర్కొంది.
JEE-Mains వాయిదా
Related tags :