ScienceAndTech

JEE-Mains వాయిదా

JEE-Mains వాయిదా

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌(జేఈఈ) మెయిన్స్‌, అదేవిధంగా నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13వ తేదీకి వాయిదా పడగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సెప్టెంబర్‌ 27వ తేదీకి వాయిదా పడింది. సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థుల భద్రత, విద్య రెండూ ముఖ్యమేనని హెచ్‌ఆర్డీ మంత్రిత్వశాఖ పేర్కొంది.