Politics

రాష్ట్రపతికి ఏపీ నివేదిక ఇవ్వనున్న తెదేపా ఎంపీలు

రాష్ట్రపతికి ఏపీ నివేదిక ఇవ్వనున్న తెదేపా ఎంపీలు

గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను టీడీపీ ఎంపీ కలవనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని టీడీపీ ఎంపీలు కలుస్తారు. 13నెలలుగా రాష్ట్రంలో పరిణామాలను రాష్ట్రపతికి ఎంపీలు నివేదించనున్నారు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ కాలరాయడం, రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయనున్నారు.