ఆగస్టు 5వ తేదీన అయోధ్య రామ మందిరానికి భూమి పూజ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిరానికి భూమి పూజ చేయనున్నారు. ఈమేరకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
ఆగష్టు 5న అయోధ్య రామాలయ భూమిపూజ
Related tags :