ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసమే ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్ను వాయిదా వేశారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్ ఆరోపించారు. ఆర్థికంగా లాభపడటం కోసమే బోర్డులన్నీ ఇందుకు అంగీకరించాయని పేర్కొన్నారు. జియో క్రికెట్ చర్చలో వారు మాట్లాడారు.
IPL కోసం ప్రపంచ కప్ ఆపుతారా?
Related tags :