Politics

ఆ నలుగురు ఎటు వెళ్లారో?

ఆ నలుగురు ఎటు వెళ్లారో?

నా భార్య మృతిపై అనేక సందేహాలు ఉన్నాయి… ఏపి బీజేపి అధ్యక్షుడు కన్నా కుమారుడు ఫణీంద్ర..

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ని కలిసి ఫిర్యాదు చేసిన ఫణీంద్ర

నా భార్య సుహారిక కు ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఆ రోజు పార్టీలో పాల్గొన్న నలుగురు తప్పించుకుని తిరుగుతిన్నారు

నా తోడల్లుడు తో ఆర్ధిక వివాదాలు ఉన్నాయి

అత్తమామలను వాటిగురించి ప్రశ్నిస్తే నీకెందుకు అని అన్నారు

మొదట CBIT వద్ద ఘటన అని చెప్పారు, తర్వాత రాయదుర్గం అన్నారు

అసలు నిజాలు బయటకు రావాలి… ఫణీంద్ర