Politics

రమేష్‌ను పునర్నియమిస్తూ గవర్నర్ నోటిఫికేషన్

రమేష్‌ను పునర్నియమిస్తూ జగన్ సర్కార్ జీవో

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎన్.రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల మేరకు రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వాభూషన్ హరిచందన్ పేరిట నోటిఫికేషన్ జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది

▪️ సుప్రీంకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో వచ్చే తుది తీర్పు నకు లోబడి ఈ పునర్నియామక నోటిఫికేషన్ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం