Editorials

అద్వానీకి ఆహ్వానం లేదు

Advani Murali Manohar Joshi Gets Uninvited To Ayodhya

ఆగస్టు 5 న జరిగే భూమి పూజకు రావాలంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఇక మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్‌కు కూడా ట్రస్ట్ ఆహ్వానం పంపింది. 1992 లో జరిగిన సంఘటనకు తాము ఎలాంటి విచారమూ వ్యక్తం చేయడం లేదని వారిద్దరూ ఇప్పటికే ప్రకటించారు కూడా. మరోవైపు బీజేపీ సీనియర్లైన ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషికి మాత్రం ట్రస్టు ఇప్పటి వరకూ ఆహ్వానాలు పంపలేదు