NRI-NRT

టైమ్స్ స్క్వేర్‌లో రామయ్య వైభవం-చిత్రాలు

టైమ్స్ స్క్వేర్‌లో రామయ్య వైభవం-చిత్రాలు

అదొక మార్కెట్‌. ఏటా ఆ మార్కెట్‌ను చూడ్డానికి ఐదు కోట్ల మంది వస్తుంటారు. వాణిజ్య ప్రకటనలు ఉండే బిల్‌బోర్డులు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి పెద్ద పెద్ద కంపెనీలు సైతం క్యూ కడతాయి. ఈ పాటికే అదేమిటో అర్థమై ఉంటుంది. అదే న్యూయార్క్‌లోని టైమ్స్‌స్క్వేర్‌ అని!! తాజాగా ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర భూమి పూజకు గుర్తుగా ఇక్కడి బిల్‌బోర్డుపై శ్రీరాము, అయోధ్యలోని ఆలయ నమూనా, భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. దీంతో మరోసారి ఇది వార్తల్లో నిలిచింది. ఆ చిత్రాలు మీకోసం..