తానా హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి కోవిద్ సమయంలో ఇబ్బంది పడుతున్న 250మంది అనాధలకు ఆహార పదార్థాలను అందించారు. ప్రవాస చిన్నారులు భాను సుధాకర్, అక్షిత, అఖిల్ సాయి, నినా, పూర్ణిమ కదిరి, దేవి సిరిగిరి, చంద్ర సిరిగిరి తదితరులు ఈ విరాళాలను సేకరించారు. గుమ్మడి రత్నప్రసాద్, డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్లు తోడ్పాటును అందించారు.
అనాధలకు హ్యూస్టన్ తానా సాయం
Related tags :