NRI-NRT

తెరాస న్యూజీల్యాండ్‌కు కొత్త కమిటీ

New Zealand TRS New Committee For 2020 - Telugu NRI News

న్యూ జీలాండ్ తెరాస శాఖ కొత్త అధ్యక్షుడిగా జగన్ మోహన్ రెడ్డి వొదినాల నియామకం !

కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే మంచి ఉద్దేశాన్ని న్యూ జీలాండ్ శాఖను 2016 లో ప్రారంబించిన నిజామాబాదు మాజీ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి , NRI కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాలా గారికి వివరించినట్లుగా,కెసిఆర్ గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి ఒక సైనికుడి వలె పని చేస్తూ ,ఆలాగే కొత్త అధ్యక్షుడికి , మరియు ఏర్పడే కమిటీ కి తన సహాయ సహకారాలు ఎప్పటికి వుంటాయని , విజయ భాస్కర్ రెడ్డి కొసన గారు ఒక ప్రకటన లో తెలిపారు .

గత నాలుగు సంవత్సరాలుగా తెరాస శాఖకు అధ్యక్షుడిగా విజయ భాస్కర్ రెడ్డి కొసన గారు ,పలు పార్టీ , సేవ కార్యక్రమాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేసారని తెరాస NRI కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల తెలిపారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి తో సంప్రదించి , ప్రస్తుత ఉపాధ్యక్షులు , తెలంగాణ ఉద్యమం లో పాలు పంచుకున్న శ్రీ జగన్ మోహ రెడ్డి ఓడనాలా గారిని అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుగా తెలిపారు . తెరాస న్యూ జిలాండ్ శాఖ అధ్యక్షుడిగా నిర్ణయించినందుకు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి , మహేష్ బిగలా గారికి కృతఙతలు తెలుపుతూ , కెసిఆర్ గారి , తెరాస విధానాలను ప్రచారం కల్పించి ప్రవాస తెలంగాణ బిడ్డలతో మమేకం అవుతామని నూతన అధ్యక్షుడు – జగన్ మోహన్ రెడ్డి ఓడనాలా తెలిపారు .

*** కొత్త కమిటీ వివరాలు….
అధ్యక్షుడు – జగన్ మోహన్ రెడ్డి ఓడనాలా
హోనోరారి ఛైర్పర్సన్ – నరసింగ రావు ఇనగంటి
జనరల్ సెక్రటరీ – అరుణ్ ప్రకాష్ రెడ్డి

ఉపాధ్యక్షులు (3)
రామా రావు రాచకొండ
అభిలాష్ రావు యాచమనేని
కిరణ్ కుమార్ పోకల

వరుణ్ రావు మేచినేని – కోశాధికారి
సునీత విజయ్ – ఉమెన్స్ అఫైర్స్ చైర్ పర్సన్
ఇంద్ర సిరిగిరి – బిజినెస్ అఫైర్స్ ఛైర్పర్సన్

సుజిత్ సింగ్ – ఇమ్మిగ్రేషన్ అఫైర్స్ ఛైర్పర్సన్
మోహన్ రెడ్డి బీరపు – నార్త్ ఐలాండ్ ఇంచార్జి
పానుగంటి శ్రీనివాస్- సౌత్ ఐలాండ్ ఇంచార్జి
రాజేశ్వరి కొండగారి – ఈవెంట్స్ ఇంచార్జి
శ్రీహరి రావు బండ – యూత్ ఇంచార్జి
ఆష్ వొదినాల – స్పోర్ట్స్ ఇంచార్జి
తెరాస న్యూజీల్యాండ్‌కు కొత్త కమిటీ-New Zealand TRS New Committee For 2020 - Telugu NRI News