Agriculture

ఢిల్లీ మార్కెట్‌లో నేటి ధరలు

ఢిల్లీ మార్కెట్‌లో నేటి ధరలు

అనంతపురం కిసాన్ రైల్ కి సంబంధించి ఢిల్లీ మార్కెట్ లోని నేటి ధరల వివరాలు..

అరటిపండు- 16,500/- రూ (ఒక్క మెట్రిక్ టన్ను)
చినీ కాయ – మొదటి గ్రేడ్ 32/-kg రెండ గ్రేడ్ 29.50/-kg
బొప్పాయి – 20,000/-రూ (ఒక్క మెట్రిక్ టన్ను )
టమోటా – kg 57/-రూ 50 శాతం కాయలు నష్టపోయినవి వాటికి ఇన్సూరెన్స్ కంపిణీ తో మాట్లాడి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారు.
కరబూజ – 6 కాయలు గలా బాక్స్ 250/-రూ
మామిడి పండ్లు – 80,000/-రూ (1.మెట్రిక్ టన్ను)

ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు..

అనంతపురం రైల్వే స్టేషన్ నుండి అంజాద్ పూర్ మార్కెట్ కు వెళ్లడానికి మొత్తం ఖర్చులు.

????????

టమోటా 16/- రూ 25 kgs బాక్స్ కి (0.64 పైసా ఒక్క kg కి)

అరటి,బొప్పాయా,మామిడి,కర్బుజ
వీటికి సంబంధించి ఒక్క మెట్రిక్ టన్ను కి – 550/- రూ. (0.55 పైసా ఒక్కో Kg కి)