Agriculture

ఢిల్లీలో అమరావతి మహిళా JAC

Amaravathi Women JAC Meets Kishan Reddy

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన అమరావతి మహిళా జేఏసీ నేతలు, రైతులు

అమరావతి సమస్యపై కేంద్రమంత్రి, హోంశాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన మహిళా నేతలు, రైతులు

రాజధానిగా అమరావతిని కొనసాగించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరిన అమరావతి మహిళా జేఏసీ

హైకోర్టులో కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్లతో రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించిన మహిళా నేతలు, రైతులు