Devotional

శ్రీవారికి పౌర్ణమి గరుడసేవ

2020 Pournami Garuda Seva In Tirumala

తిరుమ‌ల‌లో ప్ర‌తినెలా జ‌రిగే పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ గురువారం సాయంత్రం 5 నుండి 6 గంటల మ‌ధ్య జ‌రిగింది. కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించారు.

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ పాల్గొన్నారు.