ScienceAndTech

అణ్వాయుధ క్షిపణి పరీక్షించిన ఇండియా

అణ్వాయుధ క్షిపణి పరీక్షించిన ఇండియా

ఒడిశాలో శౌర్య న్యూక్లియర్​ బాలిస్టిక్​ క్షిపణిని శనివారం విజయవంతంగా ప్రయోగించింది భారత్​.

బాలేశ్వర్​​ ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన శౌర్య మిసైల్​కు​. 800 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.

శౌర్య మిసైల్​ ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదిస్తుందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

ఈ మిసైల్​ తేలికగా ఉండటం వల్ల సులభంగా ప్రయోగించవచ్చని పేర్కొన్నారు.