Movies

కోటి రూపాయిలకు భయపడి

కోటి రూపాయిలకు భయపడి

బాలీవుడ్‌ దర్శక-నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన నటి పాయల్‌ ఘోష్‌ ఎట్టకేలకు నటి రిచా చద్దాకు క్షమాపణలు చెప్పింది. ఆ ఆరోపణల్లో తన పేరును ప్రస్తావించినందుకు పాయల్‌పై కోర్టులో రూ.1.1 కోట్లకు రిచా పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. మొదట్లో క్షమాపణ చెప్పేందుకు నిరాకరించినా… ఓ మెట్టు దిగొచ్చి క్షమాపణ పత్రాన్ని కోర్టులో సమర్పించింది.