Politics

లోకేశ్ అవగాహనారాహిత్యంపై కేసు

లోకేశ్ అవగాహనారాహిత్యంపై కేసు

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ లో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై కేసు నమోదు. ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి ట్రాక్టర్ డ్రైవింగ్ పై అవగాహన లేకుండా డ్రైవింగ్ చేసి పది మందిని ట్రాక్టర్లో ఎక్కించుకుని వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా వ్యవహరించినందుకు, కోవిద్ నిబంధనలు తుంగలో తొక్కినందుకు ఆకివీడు పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.