మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను గతంలో ఎన్నడూ లేని విధంగా అట్టహాసంగా ఆరుబయట నిర్వహించారు. ఈ ఉత్సవానికి సెయింట్ లూయిస్ పరిసర ప్రాంత తెలుగువారితో పాటు భారతీయులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సెయింట్ లూయిస్లో ఘనంగా సహస్ర దీపాలంకరణ సేవ
Related tags :