Agriculture

రైతులను చితకబాదిన మోడీ సర్కార్!

Lathi Charge By Police On Haryana Farmers Going To Delhi

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ బాట పట్టారు.

దీంతో పోలీసులు రైతులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.

అంతేకాకుండా రైతులపై వాటర్ కెనన్స్, షెల్స్, లాఠీఛార్జ్ ప్రయోగించారు.

వీటికి సంబంధించి కొన్ని ఫొటోలను రాహుల్ గాంధీ ట్వీట్ చేసి, ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

‘‘ఇది చాలా విచారకరమైన ఫొటో. జై జవాన్, జై కిసాన్ అని నినాదాలిస్తుంటాం.

కానీ… నేడు మాత్రం మోదీ ప్రభుత్వం జవాన్లకు, రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది.

ఇది చాలా భయంకరమైంది.’’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.