Politics

మరో తెరాస ఎమ్మెల్యే మృతి

Nagarjuna Sagar MLA Nomula Narsimhayya Dead

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహయ్య. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. 1956లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన న్యాయశాస్త్రాన్ని చదివారు. 1999, 2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల. 2009 భువనగిరి ఎంపీగా ఓటమి. 2014లో టీఆర్ఎస్ లో చేరిన నోముల. 2014లో trs నుండి పోటీచేసి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై ఓటమి. మళ్ళీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై ఘన విజయం సాధించారు.