Health

ఇండియా వచ్చేసిన లండన్ కరోనా రకం

ఇండియా వచ్చేసిన లండన్ కరోనా రకం

లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఢిల్లీలో ఐదుగురు,చెన్నై లో ఒకరికి కరోనా పాజిటివ్..

నిన్న రాత్రి లండన్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న 266 మంది ప్రయాణికులు, సిబ్బంది లో ఐదుగురికి కరోనా పాజిటివ్..

కరోనా సోకినవారి నమూనాలను పరిశోధన కోసం ఎన్‌సిడిసి కి (నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ ) పంపిన అధికారులు..

లండన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్..

చెన్నై లో లండన్ నుంచి వచ్చిన మరో 14 మంది ప్రయాణికులను పరిశీలనలో ఉంచిన అధికారులు..

లండన్ తో ప్రయాణ సంబందం ఉన్న 1,088 మందిని గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి..