Devotional

దుర్గ గుడిలో రెండోరోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు

దుర్గ గుడిలో రెండోరోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు

దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి.

ఐదు బృందాలతో 25 మంది సిబ్బందితో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

కృష్ణా,గుంటూరు జిల్లాలకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా సోదాలు చేపట్టారు.

విజువల్స్,ఫుడ్ కంట్రోల్ అధికారులు దాడులలో పాల్గొన్నారు.

ఇప్పటికే టిక్కెట్ కౌంటర్, చీరల కౌంటర్,స్టోర్స్, పరిపాలన విభాగంలో కీలక ఆధారాలను స్వీకరించారు.

మరోసారి పరిపాలన విభాగంలో రికార్డులు, కంప్యూటర్ హర్డ్ డిస్కులను ఏసీబీ అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నారు.