ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
గన్నవరం విమానాశ్రయంలో గల్ఫ్ నుంచి వస్తున్న విమానానికి ప్రమాదం
ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టిన విమానం
ప్రమాదంలో విరిగిన ఎయిర్ ఇండియా విమానం రెక్కలు
ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు.