ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ జ్యోతిష పండితులు పరిశోధకులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి (శృంగేరి శారదా పీఠం ఆస్థాన జ్యోతిష విద్వాంసులు) 12 రాశుల ఫలితాలు శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఎలా ఉన్నాయో వివరిస్తారు.
గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతాన్ని కూడా ఆస్వాదించవచ్చు.
ప్రముఖ రచయితల షడ్రుచుల సాహితీ విందు కూడా ఉంటుంది. ఆటా సాహిత్య బృందం శ్రద్ద తీసుకొని నూతన సంవత్సర కార్యక్రమం నూతనంగా ఉండాలని రూపకల్పన చేశారు.
శనివారం ఆప్రిల్ 17, 2021 రోజు 11:00 ఆం ఏశ్ట్ – 2:00 ఫం ఏశ్ట్ వరకు ఈ కార్యక్రమము
https://www.youtube.com/channel/UC8f2pQnzLF4E8FH5xtXnTWg లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.