Sports

క్రీడా విశ్వవిద్యాలయ వీసీగా కరణం మల్లీశ్వరి

క్రీడా విశ్వవిద్యాలయ వీసీగా కరణం మల్లీశ్వరి

దిల్లీ క్రీడా విశ్వ విద్యాలయ ఉపకులపతి (వీసీ)గా దిగ్గజ తెలుగు వెయిట్‌లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరి నియమితురాలయ్యారు. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత తొలి వైస్‌ఛాన్స్‌లర్‌గా మల్లీశ్వరికే అవకాశం దక్కింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.